Monthly Archive: September 2023
తెలంగాణ నిరుద్యోగ జేఏసీ రేపు ఉదయం 10 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిరుద్యోగ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది…మన నిరుద్యోగులకు భరోసా కల్పించడానికి ఈ సమావేశానికి ఏర్పాటు చేయబోతున్నట్టు భవిషత్తులో ఉద్యమ ఉధృతానికి ఊపిరి పోయడానికి నిరుద్యోగుల లో ఆత్మస్తైర్యాన్ని నింపడానికి, ప్రభుత్వ...
ప్రధాన కార్యదర్శి అబ్రార్ హుసేన్ ఆజాద్ MUF ముస్లిం యునైటెడ్ ఫెడరేషన్ రేపు హైదరాబాద్ నడిబొడ్డున వెలది మంది తో MUF ముస్లిం యునైటెడ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హజ్రత్ మౌలానా హకీమ్ సూఫీ సయ్యద్ షాహ్ ముహమ్మద్ ఖైరుద్ధీన్ ఖాద్రీ అధ్యక్షతన(ప్రెసిడెంట్ MUF) , సమాజాన్ని పట్టి...
కరెంటు బిల్లుల జారీలో ఆలస్యంతో శ్లాబు మారిపోతుందనే ప్రచారంలో నిజం లేదని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి స్పష్టం చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ,ISRO,లో శాస్త్రవేత్తగా సిరిసిల్ల జిల్లా కు చెందిన యువకుడు ఎంపికయ్యాడు. సిరిసిల్లకు చెందిన మంచికట్ల రాజేశం-సుధారాణి దంపతుల కుమారుడు సుశాంత్వర్మ.. ఇస్రోలో సైంటిస్ట్గా సెలెక్ట్ అయ్యాడు. సుశాంత్ వర్మ.. తన పాఠశాలతో పాటు ఇంటర్ విద్యాభ్యాసాన్ని కరీంనగర్లో పూర్తిచేశాడు. అనంతరం.. తిరువనంతపురంలోని ఐఐఎస్టీ...
తెలంగాణ సీ,ఎస్ శాంతికుమారి ఈరోజు అత్యవసరంగా కీలక అధికారుతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర ఎన్నికల అధికారులు హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వచ్చేనెల మూడో తేదీ నుంచి సీఈసీ టీం నగరంలోనే ఉంటుందని...
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర మహిళా కన్వీనర్ నర్రా నిర్మల గారు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 29 న హైదరాబాద్ నడిబొడ్డున వెలది మహిళా మణులతో బహుజన మహిళా గర్జన సభ ను నిర్వహిస్తున్నట్టు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర మహిళా కన్వీనర్ నర్రా...
` రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 8, 2016న 2000 రూపాయల నోటును ప్రవేశపెట్టింది. అవినీతి, నల్లధనం మరియు నకిలీ కరెన్సీని అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన డీమోనిటైజేషన్ వ్యాయామంలో భాగంగా ఈ అధిక-విలువైన నోటును ప్రవేశపెట్టడం జరిగింది. 2023 నవంబర్ 8 వ తేదీకి ఏడు...
Image Source | The Hans India తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ. తాత్కాలిక ప్రాతిపదికన సిరిసిల్లలోని టీటీడబ్ల్యూఆర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీల వివరాలు అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ...
దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలకోసం నిర్వహించే జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానున్నది. ఈ ఏడాది రెండు విడతల్లోనే జేఈఈ మెయిన్ నిర్వహి స్తారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసే అభ్యర్థులు అవసరమయ్యే డాక్యుమెంట్లు, ఫొటోలను సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే నేషనల్...
బీజేపీ పదాధికారుల సమావేశం గత రాత్రి జరిగింది ఈ సమావేశం హాట్ హాట్గా జరిగినట్టు సమాచారం పదాధికారుల సమావేశంలో కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ చీఫ్ అయిన కిషన్ రెడ్డిపై పలువురు నేతలు ఫైర్ అయ్యారు. పార్టీ ఏం చేస్తుందో ఎన్నికలను ఎలా ఎదుర్కొంటోందో తమకు అర్థం...