Tagged: #VictimSupport

బాధితులపైనే కేసులా?

జ్ఞానతెలంగాణ,నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి : నాగర్‌కర్నూల్‌ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో సంభవించిన దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదనతో పాటు ఆగ్రహావేశాలను రేకెత్తించింది. ఆధ్యాత్మిక ఉత్సవంగా జరగాల్సిన జాతర రక్తచరిత్రగా మారి, రెండు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోవడం సమాజ మనస్సాక్షిని కదిలించింది. జాతర సందర్భంగా చోటుచేసుకున్న...

చేవెళ్ల రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జ్ఞాన తెలంగాణ – షాబాద్, చేవెళ్ల: చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల...

Translate »