రెండు మూడు సంవత్సరాలలోసాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

జ్ఞానతెలంగాణ,ములుగు ప్రత్యేక ప్రతినిధి :ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద దేవాదుల ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి జలాల అంశం కొన్నాళ్లుగా అనవసర రాజకీయ రంగు పులుముకుందని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులను సమయానికి...