తిరుమలలో భక్తుల భారీ రద్దీ

జ్ఞానతెలంగాణ,డెస్క్ : తిరుమలలోని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద వారాంతం కావడంతో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. శనివారం (మార్చి 28) ఒక్కరోజే 82,040 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.18 కోట్లకు చేరింది....