Tagged: Telangana Police

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసుల బిగ్ షాక్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసుల బిగ్ షాక్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో సవాళ్లు, ప్రతిసవాళ్లకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు ఝలక్ ఇచ్చారు. పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అడిషనల్ ఎస్పీ రవి చందన్ ఫిర్యాదు...

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం….

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం…. నల్గొండ ప్రభుత్వాస్పత్రి సూపరిండెంట్ లచ్చు నాయక్ ఏసీబీ ట్రాప్.. మెడికల్ డిస్ట్రిబ్యూటర్ రాపోలు వెంకన్న నుంచి రూ 3 లక్షలు తీసుకుంటుండగా ఎసిబికి దొరికిన లచ్చూ నాయక్… లచ్చు నాయక్ ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు… లచ్చు నాయక్ పై గతంలోనూ...

ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన

ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన ఓవర్ స్పీడ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, హెల్మెట్ దారణ తదితర వాటి పై శ్రీ చైతన్య స్కూల్ పిల్లలచే గుడి ముందు అవగాహన కార్యక్రమం పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ కుమార్ వేములవాడ వార్త. ఫిబ్రవరి,8రోడ్డు భద్రత మహోత్సవాల్లో భాగంగా రాజన్న...

ఇకపై పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండదు.. సీఎం రేవంత్ హామీ

ఇకపై పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండదు.. సీఎం రేవంత్ హామీ హైదరాబాద్:-రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడచిన పదేండ్లలో ఆర్థికంగా, సామాజికంగా విధ్వంసమైన తెలంగాణను పునర్‌ నిర్మించాల్సిన అవసరం ఉన్నదని, ఇందులో పోలీసులు కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.హైదరాబాద్‌లో గురువారం జరిగిన ఐపీఎస్ ఆఫీసర్ల ‘గెట్‌...

గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న పోలీసులు.

గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న పోలీసులు. హైదరాబాద్ ఫిబ్రవరి 02: మేడ్చల్ మల్కాజ్ గిరిలోని బాచుపల్లి లో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఆంధ్రా పోలీసులు పట్టుబడ్డారు.బాచుపల్లి లో గంజాయి అమ్మడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు ఎస్ఒటి బాలానగర్ పోలీసులు సమాచారం తెలిసింది.వెంటనే అనుమానంతో ఎపి 39 క్యూహెచ్ 1763...

మత్తు, జూదం ఉక్కుపాదంతో అణిచివేయాలి.

మత్తు, జూదం ఉక్కుపాదంతో అణిచివేయాలి. సిద్దిపేట: గంజాయి, మత్తు పదార్థాలు, పేకాట, జూదంను ఉక్కుపాదంతో అణిచివేయాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ అన్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లో పెండింగ్ కేసుల పై సమీక్షా సమావేశం జరిగింది.*ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… శాంతి భద్రత, మహిళల రక్షణకు పెద్దపీట...

బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం

ఇద్దరి పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది భవాని నగర్ లో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తండ్రి ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన కూతుళ్లకు నిద్ర మాత్రలు ఇచ్చి అనంతరం తండ్రి కూడ నిద్ర...

ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు సేవలు అందించాలి : డిజిపి.

ప్రజల రక్షణకు సెన్సాఫ్‌ సెక్యూరిటీ చాలా ముఖ్యమని కొత్త టెక్నాలజీని అందుపుచ్చుకొని ముందుకు వెళ్లాలని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌ కోరారు. శనివారం సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ను పోలీస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను సందర్శించారు అనంతరం కమిషనర్‌ కార్యాలయంలో జిల్లా పోలీస్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ...

గణేష్ నిమజ్జనంలో అపశృతి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలో నిమజ్జనం వేడుకల్లో రాత్రి అపశృతి దొర్లింది. నిమజ్జనం సందర్భంగా టపాకాయలు పేలుస్తున్న ఓ బృందం వారు కాల్చిన టపాసులు స్థానిక అంబేద్కర్ సెంటర్లో పలు దుకాణాలపై వెళ్ళగా అవి దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఫైర్ సర్వీస్ వారు సంఘటన...

బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలోని బిసి గురుకుల పాఠశాలలో విద్యార్ది ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం రాత్రి జరిగింది. వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన ఆలకుంట్ల వెంకన్న- జయలక్ష్మీ దంపతుల కుమారుడు రాకేష్ మహాత్మా జ్యోతిభా ఫూలే బిసి...

Translate »