Tagged: Telangana CMO

టీ ఫైబ‌ర్ గ్రిడ్ ద్వారా ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డ‌మే ల‌క్ష్యం

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : టీ-ఫైబ‌ర్ (T Fiber) ప‌నులు జ‌రిగిన తీరు, ప్ర‌స్తుత ప‌రిస్థితి, భ‌విష్య‌త్‌లో చేప‌ట్ట‌నున్న ప‌నుల‌పై స‌మ‌గ్రమైన నివేదిక స‌మ‌ర్పించాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారుల‌ను ఆదేశించారు. టీ ఫైబ‌ర్ ప‌నులు చేసిన కాంట్రాక్ట్ సంస్థ‌ల‌కు నోటీసులు ఇచ్చి ప‌నులు...

తెలంగాణలో జాతీయ క్రీడలు నిర్వహించండి

జ్ఞానతెలంగాణ,ఢిల్లీ ప్రతినిధి : తెలంగాణలో క్రీడారంగానికి పెద్దపీట వేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన సోమవారం కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతో సమావేశమయ్యారు. తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు వేదికగా మార్చేందుకు అవకాశం...

దేశ వ్యాప్తంగా కులగణన కాంగ్రెస్ విజయమే

నీలం మధు ముదిరాజ్ జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి ప్రతినిధి, మే 1: దేశ వ్యాప్తంగా జరిగే జనగణనతో పాటు కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ విజయమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.తెలంగాణలో కులగణనను చేపట్టి దేశానికి ఆదర్శంగా...

జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై త్వరలో సమావేశం-టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందానికి ఆరోగ్య శాఖ మంత్రి హామీ

హైదరాబాద్, మార్చి 12: రాష్ట్రంలో జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పథకాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు గాను త్వరలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి.దామోదర్ రాజ నరసింహా హామీ ఇచ్చారు.బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర...

స్పీకర్ గడ్డం ప్రసాద్ కు నోటీసులు

ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై సుప్రింకోర్టు నోటీసులు..!! పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతవేటు విషయంలో బుధవారం కీలకపరిణామం చోటుచేసుకున్నది. అదేమిటంటే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు సుప్రింకోర్టు నోటీసులు జారీచేసింది.ఎన్నిరోజుల్లో ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటారో చెప్పాలని సుప్రింకోర్టు నోటీసుల్లో స్పష్టంగా కోరింది....

ఫిబ్రవరి 23న గురుకులాల ప్రవేశపరీక్ష

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ఐదు నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశాల కోసం ఫిబ్రవరి 23న ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రవేశాలపై గ్రామాలు, నియోజకవర్గాలు, పాఠశాలల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. శనివారం ప్రజాభవన్‌లో...

కేటీఆర్ చెప్పినట్లే చేశాం – ఏ 2, ఏ 3 చెప్పింది ఇదే !

కేటీఆర్ చెప్పినట్లే చేశాం – ఏ 2, ఏ 3 చెప్పింది ఇదే ! ఫార్ములా ఈ రేసులో అందరూ కేటీఆర్‌ వైపే వేళ్లు చూపిస్తున్నారు. అధికారులుగా తమ బాధ్యతలు తాము నిర్వర్తించామని పై అధికారులు చెప్పింది చేశామని ఏసీబీ, ఈడీ అధికారులకు అర్వింద్ కుమార్, బీఎల్ఎన్‌...

ఇంటర్మీడియేట్ ఎత్తివేస్తారా …!

Image Source /Mint,Content Source/Velugu ఇంటర్మీడియేట్ ఎత్తివేస్తారా …? 🔷 2025 నుంచి రాష్ట్రంలో 5+3+3+4 విద్యా విధానం 🔷నేషనల్ ​ఎడ్యుకేషన్​ పాలసీ అమలుకు రాష్ట్ర సర్కారు చర్యలు 🔶ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలుతాజాగా ఎన్ఈపీపై రిపోర్ట్​ కోరిన కేబినెట్ సబ్ కమిటీ 🔷అమలైతే ఐదో తరగతి...

హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు 57వ వర్ధంతి

హైదరాబాదు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారి 57 వర్ధంతి సందర్భంగా మండల పరిషత్ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు షాద్నగర్ నియోజకవర్గం పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు...

హైడ్రా చర్యలపై హైకోర్టు అసంతృప్తి: రేవంత్ సర్కారుకు కీలక ఆదేశం..!!

హైడ్రా చర్యలపై హైకోర్టు అసంతృప్తి: రేవంత్ సర్కారుకు కీలక ఆదేశం..!! హైదరాబాద్ నగరంలో చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తూ నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఎలాంటి నోటీసులు, సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై తెలంగాణ హైకోర్టు హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం...

Translate »