Tagged: #Telangana

తెలంగాణ విద్యా విప్లవాన్ని నిర్వీర్యం చేసే కుట్రలపై ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం

– నేడు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ దూరదృష్టితో ప్రారంభించిన తెలంగాణ విద్యా విప్లవం రాష్ట్ర భవిష్యత్‌కు బలమైన మౌలికాధారంగా నిలిచిందని స్పష్టం చేశారు. గురుకుల విద్యా విస్తరణ, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, పేదబహుజన వర్గాల పిల్లలకు...

నేడు ఖమ్మం–సూర్యాపేటలో కేటీఆర్ పర్యటన

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు (కేటీఆర్) గురువారం ఉమ్మడి ఖమ్మం మరియు సూర్యాపేట జిల్లాల్లో విస్తృత పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని బాధిత కుటుంబాలకు భరోసా కల్పించడం, ప్రభుత్వ వైఖరిపై...

తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు హౌస్ అరెస్ట్

తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు హౌస్ అరెస్ట్ కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును పోలీసులు ఆదివారం హౌస్ అరెస్ట్ చేశారు. కామారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన పర్యటన శాంతిభద్రతలకు...

ఒక్క తెలంగాణలోనే రూ.7 కోట్లు ఎందుకు? కేటీఆర్‌

జ్ఞానతెలంగాణ,సెట్ డెస్క్ :తెలంగాణలో సోలార్ పవర్ ప్రాజెక్టుల పేరుతో భారీ అవినీతి జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. భారతదేశం మొత్తం మీద ఎక్కడైనా ఒక మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం రెండున్నర నుంచి మూడు కోట్ల రూపాయల...

తెలంగాణ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు

– చలి తగ్గినా అప్రమత్తత తప్పనిసరి – కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత తగ్గింపు – తూర్పు, ఆగ్నేయ గాలుల ప్రభావంతో తేమ పెరుగుదల – రాష్ట్రాన్ని కమ్మేస్తున్న తీవ్రమైన పొగమంచు – శంషాబాద్‌లో 50 మీటర్ల ఎత్తు వరకు పొగమంచు – రాబోయే రోజుల్లో...

స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత జనగణనకు తెలంగాణ సన్నాహాలు

తెలంగాణ రాష్ట్రంలో రానున్న జనగణన పూర్తిగా డిజిటల్‌ విధానంలో, స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. జనాభా లెక్కల సేకరణను రెండు దశల్లో చేపట్టనుండగా, మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌ ఆధారంగా సాగనుంది. ఈ నేపథ్యంలో నవంబర్‌ 1 నుంచి 30 వరకు రాష్ట్రంలోని రెండు జిల్లాల్లోని 12...

దేశానికి పెద్దన్నగా నరేంద్ర మోదీ సహకరించాలి : రేవంత్ రెడ్డి

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్,నవంబర్ 18 : దేశానికి పెద్దన్నగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకరిస్తే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని హోటల్ ఐటీసీ కోహినూర్‌లో నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం...

తెలంగాణ సర్కారు బడుల్లో కంప్యూటర్ టీచర్లు..

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కంప్యూటర్ టీచర్ల (ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్ల) నియామకానికి పచ్చజెండా ఊపింది. సాంకేతిక విద్యను ప్రతి విద్యార్థి దశలోకి తీసుకురావడం, పాఠశాలల్లో ఉన్న...

భారీ వర్షం.. 12 జిల్లాలకు రెడ్ అలర్ట్!

తెలంగాణలోని 12జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు రెడ్ అలెర్జ్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలుంటాయి.

Translate »