Tagged: Telanagana Governament

అక్టోబర్ 7వ తేదీవరకు 2000 నోటు మార్చుకునేందుకు గడువు పొడిగించిన ఆర్బీఐ.

హైదరాబాద్ సెప్టెంబర్ 30:రూ.2వేల నోట్ల మార్బీఐ కీలక ప్రకటన చేసింది రూ.2వేల నోట్లు మార్చుకునేందుకు విధించిన గడువు ఇవాళ్టితో ముగియనుంది అయితే ఆ గడువును ఆర్బీఐ అక్టోబర్ 7వ తేదీవరకు పొడిగించింది. ఇప్పటి వరకు నోట్లు మార్చుకోని వారు అక్టోబర్ 7వ తేదీ వరకు రూ.2వేల నోట్లు...

ఇస్రోలో సైంటిస్ట్‌గా మన సిరిసిల్ల బిడ్డ సుశాంత్‌వర్మ

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ,ISRO,లో శాస్త్రవేత్తగా సిరిసిల్ల జిల్లా కు చెందిన యువకుడు ఎంపికయ్యాడు. సిరిసిల్లకు చెందిన మంచికట్ల రాజేశం-సుధారాణి దంపతుల కుమారుడు సుశాంత్‌వర్మ.. ఇస్రోలో సైంటిస్ట్‌గా సెలెక్ట్ అయ్యాడు. సుశాంత్ వర్మ.. తన పాఠశాలతో పాటు ఇంటర్‌ విద్యాభ్యాసాన్ని కరీంనగర్‌లో పూర్తిచేశాడు. అనంతరం.. తిరువనంతపురంలోని ఐఐఎస్టీ...

ఉన్నత అధికారులతో సిఎస్ శాంతి కుమారి గారు అత్యవసర భేటీ

తెలంగాణ సీ,ఎస్ శాంతికుమారి ఈరోజు అత్యవసరంగా కీలక అధికారుతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర ఎన్నికల అధికారులు హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వచ్చేనెల మూడో తేదీ నుంచి సీఈసీ టీం నగరంలోనే ఉంటుందని...

మెగా డీఎస్సీని వెంటనే రిలీజ్ చేయండి

స్వేరో స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ వెంకట్. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందని కొఠారీ కమీషన్ తెలియజేసింది. కానీ పాలకులు విద్యారంగాన్ని అభివృద్ధి చేయకుండా తూట్లు పోడుస్తున్నారు.అందుకు ఇటీవలే విడుదలైన తెలంగాణ డి.ఎస్సి అతి తక్కువ పోస్టుల నోటిఫికేషనే కారణం.ప్రభుత్వ పాఠశాలల్లో 20...

Translate »