తాడేపల్లిలో జగన్ను కలిసిన అంబటి రాంబాబు
జ్ఞానతెలంగాణ,ఆంధ్రప్రదేశ్,20.02.2026: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు జైలు నుంచి బెయిల్పై విడుదలైన అనంతరం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనపై రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసులు, టీడీపీ శ్రేణులు తన నివాసంపై...
