సింగరేణి కార్మికులకు భారీ బోనస్

సింగరేణి కార్మికులకు దసరా బోనస్ రూ. 1,95,610 ప్రతి కార్మికునికి దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు భారీ బోనస్ ప్రకటించింది. సంస్థ లాభాల్లో వాటాగా ప్రతి కార్మికునికి రూ. 1,95,610 చెల్లించనున్నట్లు ప్రకటించబడింది. ఈ నిర్ణయంతో సుమారు 71,000 మంది శాశ్వత మరియు...