ఢిల్లీలో బాంబు అలర్ట్ – నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన భద్రతా యంత్రాంగం

దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుళ్లకు కుట్ర జరుగుతోందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది. ముఖ్యంగా చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు యత్నిస్తున్నారన్న సమాచారం అందినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. నిఘా సంస్థల...