ఘనంగా కేయూ ప్రాంగణంలో సావిత్రి బా పూలే విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే నాయిని
జ్ఞాన తెలంగాణ,హనుమకొండ ప్రతినిధి,జనవరి 3 : భారతదేశంలోనే తొలి మహిళ ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే నేటితరం విద్యావంతులకు, పిల్లలు ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు కాకతీయ విశ్వవిద్యాలయం ఆవరణ ఎస్ డి ఎల్...