సాదా బైనామాకు త్వరలో పరిష్కారం : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఉగాది పండుగ సందర్భంగా ప్రకటించారు. ముఖ్యంగా సాదా బైనామా భూములకు సంబంధించిన సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపించబోతున్నామని ఆయన వెల్లడించారు. రైతును రాజుగా నిలబెట్టాలనే...
