రేపటి నుంచి పీజీ,ఈసెట్ పరీక్షలు
రేపటి నుంచి పీజీ,ఈసెట్ పరీక్షలు జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,జూన్ 09: తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్ పరీక్షలు రేపటి నుంచి ఈనెల 13 వరకు జరగను న్నాయి. మొత్తం 19 సబ్జెక్టులకు 22,712 మంది అప్లై చేసుకున్నట్లు కన్వీనర్ అరుణ తెలిపారు. అత్యధికంగా...