ఎస్సీ వర్గీకరణ జరిగితేనే ధర్మం గెలిచినట్టు.

ఎస్సీ వర్గీకరణ జరిగితేనే ధర్మం గెలిచినట్టు. – ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ. జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి :- ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగితేనే దోపిడీ అనే అధర్మం మీద ధర్మం గెలిచినట్లు అవుతుందని ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల...