ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో అనధికార తవ్వకాలు,చట్టాలకు బహిరంగ సవాల్

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఎక్సపీరియం యాజమాన్యం రంగా రెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పొద్దటూర్ గ్రామానికి చెందిన రైతులకు గతంలో ప్రభుత్వం నిరుపేదలకు కెటాయించిన భూముల్లో ఇప్పు డు రియల్టర్లు తిష్ట వేస్తున్నారు. నిబంధనల మేరకైతే ప్రభుత్వం ఇచ్చిన భూమిని...