రైస్ మిల్లును ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
రైస్ మిల్లును ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి జ్ఞాన తెలంగాణ,చిల్పూర్ :చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన మారుతీ ఆగ్రో ఇండస్ట్రీ రైస్ మిల్లు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా...