జాగృతి టీచర్స్ ఫెడరేషన్‌కి కొత్త కమిటీ

– నియామకాలు ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్,నవంబర్ 2: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంస్థలో మార్పులు చేపట్టారు. జాగృతి కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆమె కీలక నియామకాలు చేశారు. ఈ మేరకు జాగృతి అనుబంధ విభాగమైన జాగృతి ఉపాధ్యాయుల...