అక్టోబర్ 7వ తేదీవరకు 2000 నోటు మార్చుకునేందుకు గడువు పొడిగించిన ఆర్బీఐ.
హైదరాబాద్ సెప్టెంబర్ 30:రూ.2వేల నోట్ల మార్బీఐ కీలక ప్రకటన చేసింది రూ.2వేల నోట్లు మార్చుకునేందుకు విధించిన గడువు ఇవాళ్టితో ముగియనుంది అయితే ఆ గడువును ఆర్బీఐ అక్టోబర్ 7వ తేదీవరకు పొడిగించింది. ఇప్పటి వరకు నోట్లు మార్చుకోని వారు అక్టోబర్ 7వ తేదీ వరకు రూ.2వేల నోట్లు...