బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించి ప్రజల మన్న నలు పొందాలి
బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించి ప్రజల మన్న నలు పొందాలి జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,జనవరి 04: బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందాలని, ప్రతి ఒక్కరూ విధుల పట్ల బాధ్యతగా ఉండాలని తెలంగాణ ఐటి శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంనార్సింగి...