గ్రూప్- 1పరీక్షకు 78.69 శాతం మంది హాజరు: కలెక్టర్
గ్రూప్- 1పరీక్షకు 78.69 శాతం మంది హాజరు: కలెక్టర్ జ్ఞాన తెలంగాణ హనుమకొండ గ్రూప్ – 1 ప్రీఎలిమినరీ పరీక్ష కేంద్రాలను ఆదివారం నాడు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అరుణోదయ డిగ్రీ కాలేజ్,ప్రభుత్వ కళాశాల వడ్డేపల్లి, పరీక్ష కేంద్రాలను సందర్శించి, అభ్యర్థులకు కల్పించిన వసతులపై...