రథోత్సవ శోభతో ప్రకాశించిన మహారాజ్ పేట్
పిల్లల నుండి పెద్దల వరకు సమిష్టిగా పాల్గొన్న ఆధ్యాత్మిక వేడుక జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి: శంకర్పల్లి మండలంలోని మహారాజ్ పేట్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు బసవేశ్వర జాతర సందర్భంగా రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గ్రామ ప్రజల సమక్షంలో, భక్తిపూరిత వాతావరణంలో ఈ ఉత్సవం...