బాధితులపైనే కేసులా?
జ్ఞానతెలంగాణ,నాగర్కర్నూల్ ప్రతినిధి : నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో సంభవించిన దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదనతో పాటు ఆగ్రహావేశాలను రేకెత్తించింది. ఆధ్యాత్మిక ఉత్సవంగా జరగాల్సిన జాతర రక్తచరిత్రగా మారి, రెండు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోవడం సమాజ మనస్సాక్షిని కదిలించింది. జాతర సందర్భంగా చోటుచేసుకున్న...
