ఫార్ములా ఈ-రేసు కేసులో కేటీఆర్కు బిగుస్తున్న ఉచ్చు..
– రాజ్భవన్కు చేరిన ఫైల్ – కేటీఆర్పై ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి రాజ్భవన్కు చేరిన దస్త్రం – ఫైల్పై న్యాయనిపుణుల అభిప్రాయం కోరుతున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ – కేటీఆర్ ఆదేశాలతోనే రూ. 54.88 కోట్ల నష్టం...