బోధనేతర పనులు ఉపాధ్యాయులకు అప్పగించొద్దు
జామ కుశాల్ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ TRTF రంగారెడ్డి జిల్లా బోధనా అభ్యసన ప్రక్రియ విజయవంతం కావాలంటే బోధనేతర పనులు ఉపాధ్యాయు లకు అప్పగించకూడదని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టిఆర్టిఎఫ్)రంగారెడ్డి జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి ప్రభు త్వాన్ని కోరారు. ప్రతిరోజు ఉపాధ్యాయులు...
