ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు సేవలు అందించాలి : డిజిపి.
ప్రజల రక్షణకు సెన్సాఫ్ సెక్యూరిటీ చాలా ముఖ్యమని కొత్త టెక్నాలజీని అందుపుచ్చుకొని ముందుకు వెళ్లాలని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ కోరారు. శనివారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ను పోలీస్ కన్వెన్షన్ సెంటర్ను సందర్శించారు అనంతరం కమిషనర్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ...