Tagged: BJP

నేతల స్టేచర్ కాదు..రైతుల ఫ్యూచర్ గురించి ఆలోచించండి

నేతల స్టేచర్ కాదు..రైతుల ఫ్యూచర్ గురించి ఆలోచించండి రైతులను నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం – రైతు భరోసా ఇవ్వలేదు,రైతు రుణ మాఫీ పూర్తిగా చేలేదు – పంట నష్ట పరిహారం చెల్లించాలి – యాసంగి పూర్తయ్యేంత వరకు నీళ్లు వదలండి – అన్నదాతలను ఆదుకోవాలని ప్రభుత్వానికి...

ప్రియాంక గాంధీ బుగ్గలంత నునుపుగా రోడ్లు..

ప్రియాంక గాంధీ బుగ్గలంత నునుపుగా రోడ్లు.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు న్యూఢిల్లీ: బీజేపీ నేత రమేష్ బిధూరి (Ramesh Bidhuri) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ (Kalkaji) నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా బిధూరి పోటీలో ఉన్నారు. వచ్చే...

శిథిలావస్థలోఇందిరమ్మ గృహాలు

శిథిలావస్థలోఇందిరమ్మ గృహాలు జ్ఞాన తెలంగాణశంషాబాద్ మండలంలోని రాళ్లగూడ ఇంద్రారెడ్డి నగర్ పక్కనే ఉన్న ఇందిరమ్మ గృహాలు రేపో మాపో కులే తట్టు ఉన్నాయ్ గృహాలు కట్టి ఇరవై సంవత్సరములు కాక ముందే కొన్ని బ్లాక్ లు శిథిలావస్తా స్థితిలో ఉన్నాయి అందులో నివసిస్తున్న కుటుంబాలు భయం భయంతో...

బీజేపీలోకి మాజీ సర్పంచ్ ల చేరికలు

బీజేపీలోకి మాజీ సర్పంచ్ ల చేరికలు జ్ఞాన తెలంగాణ:రాజన్న ఇల్లంతకుంట మండలం మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు చల్ల నారాయణ ఆధ్వర్యంలో , సోమవారంపేట మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గూడెపుపల్లె మాజీ సర్పంచ్ గట్ల మల్లారెడ్డి, రామోజీపేట సర్పంచ్ మేఘాలవ్వ మొండయ్యా లను ఎంపీ...

నిరుద్యోగులను మోసం చేసినకేంద్ర ప్రభుత్వం

నిరుద్యోగులను మోసం చేసినకేంద్ర ప్రభుత్వం చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మహేశ్వరం (జ్ఞాన తెలంగాణ) నిరుద్యోగులను మోసం చేసింది కేంద్ర ప్రభుత్వం కదా అని చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ప్రశ్నించారు. మహేశ్వరం నియోజకవర్గం సరూర్నగర్ లో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్...

కొండాకు అండగా మహేశ్వరం ఉండాలి

కొండాకు అండగా మహేశ్వరం ఉండాలి శ్రీ రాజరాజేశ్వరాలయంలో శివయ్యకు పూజలు ప్రధాని మోదీజీతోనే దేశ భద్రత ప్రగతి 1వ బూత్ లో ఇంటి ఇంటి ప్రచారంలో అందెల శ్రీరాములు యాదవ్ జ్ఞాన తెలంగాణ (మహేశ్వరం) వచ్చే ఎంపీ ఎన్నికలు దేశం కోసం జరుగుతున్నాయని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ...

బీజేపీ నుంచి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

బీజేపీ నుంచి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం జ్ఞాన తెలంగాణ, ఖమ్మం బడా కార్పొరేట్ వర్గాలు అదానీ,అంబానీలకు అనుకూలంగా భారతదేశాన్ని, ప్రజలను మధ్యయుగాలలోకి తీసుకుపోవడానికి మూఢనమ్మకాలను, మనువాద చాందస భావాలను నూరిపోస్తూన్నారని, భారత రాజ్యాంగాన్ని మార్చి వేయటానికి కుట్రలు జరుగుతున్నాయని మతోన్మాద జినోసైడ్ నుండి లౌకిక విలువలను కాపాడుకొనుటకు 18వ...

ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ విఫలం

ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ విఫలం సమావేశంలో మాట్లాడుతున్న రమేష్ బాబు. జ్ఞాన తెలంగాణ – బోధన్ ప్రజా సమస్యల పరిష్కారంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందని సిపిఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని రాకసిపేట్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో...

Purandeswari Meeting : నాయకులు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ బీజేపీ

Purandeswari Meeting : నాయకులు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ బీజేపీ చీఫ్Purandeswari: ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ మరియు ఎన్నికల సంఘం సభ్యులతో...

గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా వినోద్ కుమార్ నాయక్ నియామకం

గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా వినోద్ కుమార్ నాయక్ నియామకంజ్ఞాన తెలంగాణ, చేవెళ్ల: భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా వినోద్‌ కుమార్‌‌ను నియమించినట్లు ఆ పార్టీ నాయకులు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన...

Translate »