Tagged: Bheem Bharath

నేడు 5:30 కు శంకర్‌పల్లిలో ఓట్‌చోరీకి వ్యతిరేక కొవ్వొత్తుల ర్యాలీ

రాహుల్ గాంధీ దార్శనికతతో ప్రజాస్వామ్యానికి మద్దతుగా యువజన కాంగ్రెస్ ఉద్యమం జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు శంకర్‌పల్లిలో ఓట్‌చోరీకి వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, మండల అధ్యక్షులు మహేష్ కుమార్ గారు...

కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ముడిమ్యాల గ్రామ BRS, BJP నాయకులు

కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ముడిమ్యాల గ్రామ BRS, BJP నాయకులు – టీపీసీసీ ప్రచార కమిటీ కార్యనిర్వహణ సభ్యులు పామేనా భీం భరత్ గారు. చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామం BRS, BJP నాయకులు చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రేస్ పార్టీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రేస్...

Translate »