భగీరథ్ బెయిల్పై బాధితురాలికి నోటీసులు
భగీరథ్ బెయిల్పై బాధితురాలికి నోటీసులు జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి :పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ప్రస్తుతం చర్లపల్లి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు...
