భారత్–ఇజ్రాయెల్ 27 ఒప్పందాలు
జ్ఞాన తెలంగాణ,సెంట్రల్ డెస్క్ :ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన భారత్–ఇజ్రాయెల్ ద్వైపాక్షిక సంబంధాలలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. ఈ పర్యటన కేవలం సాంప్రదాయ దౌత్య పరమైన సందర్శనగా కాకుండా, భవిష్యత్ ప్రపంచ రాజకీయ, ఆర్థిక, సాంకేతిక సమీకరణాలను ప్రభావితం చేసే వ్యూహాత్మక చర్చల వేదికగా...
