దేశ వ్యాప్తంగా కులగణన కాంగ్రెస్ విజయమే
నీలం మధు ముదిరాజ్ జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి ప్రతినిధి, మే 1: దేశ వ్యాప్తంగా జరిగే జనగణనతో పాటు కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ విజయమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.తెలంగాణలో కులగణనను చేపట్టి దేశానికి ఆదర్శంగా...
