రేపటితో ప్రచారం బంద్‌

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 30వ తేదీన పోలింగు జరగనున్న విషయం తెలిసిందే. 28న సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియనుంది.

You may also like...

Translate »