గడ్డం వెంకటస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.

గడ్డం విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.
హైదరాబాద్ డిసెంబర్ 22:హైదరాబాద్ లోని బషీర్ బాగ్ బిఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్ లో గ్రాడ్యుయేషన్ డేకు రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వినోద్ లు రేవంత్ కు ఘన స్వాగతం పలికారు అనంతరం కాలేజీలో గడ్డం వెంకటస్వామి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.గడ్డం వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్ కరస్పాండెంట్ సరోజావివేక్, వంశీకృష్ణ పాల్గొన్నారు.
