ఒకే రోజు 11 మంది మహిళలకు సీనియర్ అడ్వొకేట్ హోదా

ఒకే రోజు 11 మంది మహిళలకు సీనియర్ అడ్వొకేట్ హోదా

దేశ అత్యున్నత న్యాయస్థానం ఇవాళ చరిత్ర సృష్టించింది. 7 దశాబ్దాలలో 12 మంది మహిళా లాయర్లకు సీనియర్ అడ్వొకేట్ హోదాను సుప్రీంకోర్టు కల్పించగా, ఇవాళ ఒక్క రోజే 11 మందికి అందించింది. వారిలో శోభా గుప్తా, స్వరూపమా, లిజ్ మాథ్యూ, కరుణ, ఉత్తరా బబ్బర్, హరిప్రియ, అర్చన పాఠక్, షిర్రిన్, నప్పినై, జనని, నిషా బాగ్చి ఉన్నారు. CJI చంద్రచూడ్ నేతృత్వంలోని కమిటీ మొత్తం 56 మందికి సీనియర్ అడ్వొకేట్ హోదాను కల్పించింది.

You may also like...

Translate »