ప్రధాని ఆర్ధిక సలహాదారుడిగా సంజయ్ మిశ్రా

ప్రధాని మోదీ ఆర్ధిక సలహా కమిటీ కార్యదర్శిగా సంజయ్ కుమార్ మిశ్రా నియమితులు అయ్యారు. ఆయన గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ చీఫ్ గా పని చేశారు. ప్రధానికి ఆర్ధికపరమైన ముఖ్య సలహాలు ఇచ్చేందుకు ఈ కమిటీ పని చేస్తుంది.

You may also like...

Translate »