గుర్తు తెలియని మృతదేహం..

గుర్తు తెలియని మృతదేహం..
వరంగల్ 15 వ డివిజన్ ధర్మారం లోని కప్ప హోటల్ వెనకాల చెరువులో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మ హత్య మృతదేహన్ని గుర్తించి పోస్ట్ మార్టం కొరకు MGM హాస్పిటల్ కు తరలించిన గీసుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ A మహేందర్ SI ప్రశాంత్ మృతుడు వేరే ప్రాంతం నుండి వచ్చి సుమారు 4 రోజులక్రితం ఊరివేసుకొని చనిపోయి ఉంటడని, శవాన్ని గుర్తు పట్టలేకుండా నల్లబారి పురుగులు పడి ఉన్నాయని తెలిపారు.