వికారాబాద్ గడ్డపై అడుగు పెట్టనున్న MP రాంజీ గౌతమ్ గారు ,తెలంగాణ చీఫ్ DR RS ప్రవీణ్ కుమార్ …..పెద్ది అంజన్న

వికారాబాద్ గడ్డపై అడుగు పెట్టనున్న MP రాంజీ గౌతమ్ గారు ,తెలంగాణ చీఫ్ DR RS ప్రవీణ్ కుమార్ …..పెద్ది అంజన్న
రేపు మధ్యాహ్నం1:30 గంటలకు వికారాబాద్ అసెంబ్లీ మార్పల్లి మండలంలోని MCM ఫంక్షన్ హాల్ లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రానున్నారు,కార్యక్రమంలో వికారాబాద్ అసెంబ్లీ సమీక్షలో భాగంగా పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేయనున్నారు అదేవిధంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటన చేయనున్నారు SC, ST, BC, మత మైనార్టీల గురించి వాళ్ళ అభివృద్ధి కోసం పార్టీ చేయబోయే కార్యక్రమాలు చెప్పి వికారాబాద్ జిల్లా అభివృద్ధికి సంబంధించి ఉపన్యసించనున్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ నుంచి మండల భుత్ వరకు క్యాడర్ పాల్గొననున్నారు.