డ్రగ్స్ ని పూర్తిగా నిర్ములన చేయడాని పోలీస్ శాఖ కృషి చేస్తోంది.
డ్రగ్స్ ని పూర్తిగా నిర్ములన చేయడాని పోలీస్ శాఖ కృషి చేస్తోంది.

నల్లగొండ జిల్లా
నార్కట్ పల్లి మండలం గుమ్మళ్ళబావి గ్రామంలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ 2043 కేజీల గoజాయిని డ్రగ్ డిస్ట్రక్టన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్పీ చందనాదీప్తి పర్యవేక్షణలో నిర్వీర్యం చేసిన పోలీసులు. పాల్గొన్న ఏఎస్పీ రాములు నాయక్, డిఎస్పీ శివరాం రెడ్డి, డిస్ట్రిక్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ..సందర్భంగా ఎస్పీ చందనాదీప్తి మాట్లాడుతూ..
- నల్లగొండ జిల్లా లో 15 పోలీస్ స్టేషన్ లో సీజ్ చేసిన సుమారు 5కోట్ల 10 లక్షల విలువ చేసే గంజాయి ని కోర్టు అనుమతితో నిర్వీర్యం చేసాం.
- డ్రగ్స్ ని పూర్తిగా నిర్ములన చేయడాని పోలీస్ శాఖ కృషి చేస్తోంది.
- గంజాయి అక్రమ రవాణా పై నల్లగొండ పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టాం.
- ఇప్పటికే సుమారు 1300కేజీల గంజాయి ని గతంలో తగలబెట్టం.
- డ్రగ్ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం.