ఏప్రిల్ 4 తర్వాత ఇంటర్ ఫలితాలు?

ఏప్రిల్ 4 తర్వాత ఇంటర్ ఫలితాలు?
ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ ఏర్పాట్లు ప్రారంభం కాగా సూమారుగా 23వేల మంది అధ్యాపకులు ఈ ప్రక్రియలో పాల్గొంటారు. ఒక్కో అధ్యాపకుడు రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు, 4 వరకు వాల్యుయేషన్ జరగనుండగా.. ఆ తర్వాత ఫలితాలు వెల్లడించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ప్రధాన పేపర్ల పరీక్షలు ఇప్పటికే పూర్తికాగా.. మైనర్ సబ్జెక్టుల పరీక్షలు రేపటితో పూర్తి కానున్నాయి.