ఇస్తేమా పనులను పరిశీలించిన జిల్లా డీఎంహెచ్ ఓ వెంకటేశ్వర్లు

ఇస్తేమా పనులను పరిశీలించిన జిల్లా డీఎంహెచ్ ఓ వెంకటేశ్వర్లు


జ్ఞానతెలంగాణ,శంకర్పల్లి :

శంకర్పల్లిలో 4,5 తేదీలలో నిర్వహిస్తున్న ఇస్తేమా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ముస్లిం మత పెద్దలు, మెడికల్ అధికారులతో కలిసి గురువారం రంగారెడ్డి జిల్లా DMHO వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా DMHO మాట్లాడుతూ అధికారులు, మత పెద్దలు సమన్వయంతో పని చేస్తూ ఇస్తేమ కార్యక్రమం విజయవంతంగా జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ వో నాగేంద్రబాబు, డా. రేవతి ఉన్నారు.

You may also like...

Translate »