నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన


లోక్ స‌భ ఎన్నిక‌లు స‌మీ పిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌చా రం లో సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌చారంలో స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా అభ్య‌ర్థు ల గెలుపు కోసం ప్ర‌చారంతో పాటు నామినేష‌న్ ప్ర‌క్రియ‌ లో కూడా పాల్గొంటున్నారు.

కాగా, ఇవాళ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ప‌ర్య‌టించ‌ను న్నారు. ఆయా అభ్య‌ర్థులకు మ‌ద్ధ‌తుగా ప్ర‌చారం చేయ‌ నున్నారు.

ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్‌గిరి, లోక్ సభ నియోజకవర్గాల్లో పర్యటి స్తారు. ఆత్రం సుగుణ,జీవ న్ రెడ్డి , సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ల కార్యక్రమా లకు రేవంత్ హాజరుకాను న్నారు.

భారీ ర్యాలీతో తరలి వెళ్లి ఈ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు.ఇవాళ ఉదయం ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ సభ, మధ్యాహ్నం నిజామాబాద్‌లో, సాయం త్రం మల్కాజ్‌గిరిల‌లో ఎన్ని క‌ల ప్ర‌చారంపాల్గొను న్నారు..

You may also like...

Translate »