ఆసియా కప్కి భారత జట్టు ప్రకటన..
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా, శుభ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. యూఏఈ వేదికగా జరిగే ఈ టోర్నీలో భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతుంది. గ్రూప్ ఏలో భారత్తో పాటు పాకిస్థాన్, యూఏఈ,...