Category: రాష్ట్ర వార్తలు
ఇకపై పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండదు.. సీఎం రేవంత్ హామీ హైదరాబాద్:-రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడచిన పదేండ్లలో ఆర్థికంగా, సామాజికంగా విధ్వంసమైన తెలంగాణను పునర్ నిర్మించాల్సిన అవసరం ఉన్నదని, ఇందులో పోలీసులు కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు.హైదరాబాద్లో గురువారం జరిగిన ఐపీఎస్ ఆఫీసర్ల ‘గెట్...
తెలంగాణలో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో నంది అవార్డుల పేరును గద్దర్ పేరు మీదగా ఇస్తామని కీలక ప్రకటన సినీ కళాకారులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో ఒకటైన నంది అవార్డుల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు....
హైదరాబాద్ ట్రాఫిక్ పై స్పెషల్ ఫోకస్ భవిష్యత్తు అవసరాలకు సమగ్ర ప్రణాళిక సిటీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల స్థాయి పెంపు సిబ్బంది కొరత లేకుండా హోంగార్డుల నియామకాలు మల్టీ లెవల్ పార్కింగ్ సెంటర్లను ప్రోత్సహించే కొత్త విధానం హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ పై సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి...
టి ఎస్ పిఎస్పీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మహేందర్ రెడ్డి. హైదరాబాద్ జనవరి 26: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయనకు సెక్రెటరీ అనితారామచంద్రన్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం సభ్యులుగా పాల్వాయి రజనీకుమారి అనితారాజేంద్రతో...
కరీంనగర్ నుంచే బీజేపీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరిస్తామని బీజేపీ ఎంపీ బండి సంజయ్ తెలిపారు.కరీంనగర్లో మాట్లాడుతూ ఈనెల 28న 20 వేల మందితో బీజేపీ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించనున్నట్లు, దానికి కేంద్రమంత్రి అమిత్ షా హాజరవుతారని చెప్పారు. వచ్చేనెల 5 నుంచి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో...
సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం కష్టమే: మంత్రి సీతక్క. రాజన్న సిరిసిల్ల జనవరి 25: వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామి వారిని మంత్రి సీతక్క ఈరోజు దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా రాజన్న సన్నిధికి వచ్చిన మంత్రి సీతక్కకు ఆలయ అధికారులు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం...
హైదరాబాద్: సీఎం రేవంత్ను మర్యాదపూర్వకంగానే కలిశాం.. హైదరాబాద్: సీఎం రేవంత్ను మర్యాదపూర్వకంగానే కలిశాం.. మాపై అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నారు.. ప్రజాసమస్యలపై చర్చించేందుకే రేవంత్రెడ్డిని కలిశాం.. అభివృద్ధి అంశాల్లో సహకరించాలని సీఎంకు విజ్ఞప్తి చేశాం.. పార్టీ మారే ఆలోచన మాకు లేదు.. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తాం.....
ఫిబ్రవరి లో మరో మూడు పథకాలు అమలు. హైదరాబాద్ జనవరి 24: ప్రకటించిన ఆరు హామీల్లో మరికొన్నింటిని అమలు చేయడానికి ప్రభుత్వం సమాయత్తం అ వుతోంది.అందులో భాగంగా ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద రూ. 500 లకే సబ్సిడీ సిలిండర్ (మహాలక్ష్మీ...
ధరణి పోర్టల్ సమస్యలపై త్వరలో కీలక నిర్ణయం. హైదరాబాద్ జనవరి 23:ధరణి పోర్టల్ సమస్యలపై త్వరలోనే కొన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కావాలని నిర్ణయించామని త్వరలోనే ప్రభుత్వాని కి నివేదిక అందచేస్తామని ధరణి కమిటీ సభ్యుడు రేమండ్ పీటర్ తెలిపారు.సోమవారం సాయంత్రం సిసిఎల్ కార్యాలయంలో ధరణి కమిటీ...
పార్లమెంటు ఎన్నికల లో పోటీ చేయనున్న బర్రెలక్క. జనవరి 24: తెలంగాణలో నిర్వహించిన శాసన సభ ఎన్నికల్లో బర్రెలక్క కొల్లాపూర్ నుంచి పోటీ చేసింది.బర్రెలక్క కు చాలా మంది మద్దతుగా నిలిచారు.ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రచారం కూడా ఆమె విస్తృతంగా చేసింది కొల్లాపూర్ స్ధానం నుంచి...