Category: రాష్ట్ర వార్తలు
కేజ్రీవాల్ ఇంటి భోజనంపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం మెడికల్ బోర్డు సూచనకు విరుద్ధంగా ఆహారం ఉందన్న కోర్టు ఢిల్లీ సీఎం ఆహారంలో బంగాళదుంపలు, చామదుంప, మామిడిపండ్లు ఉన్నాయన్న న్యాయస్థానం అలాంటి ఆహారాన్ని ఎలా అనుమతించారని తీహార్ జైలు అధికారులపై ఆగ్రహం
దమ్ము, ధైర్యం ఉంటే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలి:ఎమ్మెల్సీజీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా మార్చి 02: దమ్ము, ధైర్యం ఉంటే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఇవాళ ఆయన...
నేటి నుంచే ‘ధరణి’ స్పెషల్ డ్రైవ్! ‘ధరణి’పోర్టల్లో పెండింగ్లో ఉన్న లక్షలాది దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.ఈరోజు నుంచి ఈనెల 9వ తేదీ వరకు ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.పెండింగ్లో ఉన్న సుమారు 2.45 లక్షల...
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత కు ఈసారి కష్టమే. హైదరాబాద్ ఫిబ్రవరి 25: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇన్ని రోజులు ఈ స్కాంలో పాత్ర ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు రాగా సీబీఐ, ఈడీ సంస్థల...
కాంగ్రెస్ గూటికి అల్లు అర్జున్ మామా చంద్రశేఖర్ రెడ్డి. హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్రెడ్డి, మాజీ మంత్రి భారాస ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఆయన సతీమణి, వికారాబాద్ జడ్పీ ఛైర్పర్సన్...
రైతుబంధు ఏమాయే..? మళ్లీ పాతపద్ధతి షురూ.. అప్పులు తెచ్చి సాగుచేస్తున్న రైతులు మేడ్చల్ జిల్లాలో 48,072 మంది రైతులు రైతుబంధు పడింది..29వేల రైతులకే మిగతా రైతుల పరిస్థితి ఏమిటీ.? సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం మేడ్చల్, ఫిబ్రవరి 15 వరి నాట్లు ముగుస్తున్నా.. రైతుబంధు నగదు ఇంకా...
ఈ నెల 15న సెలవు… తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం… తెలంగాణలో ఈ నెల 15న సెలవును ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15న ఐచ్ఛిక సెలవు దినంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 15న బంజారాల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్...
తెలంగాణ రైతులకు షాక్ 19 లక్షల ఎకరాలకు రైతుబంధు కట్..! తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది భారత రాష్ట్ర సమితి పార్టీ చెప్పినట్లుగానే రైతు బంధు విషయంలో కొర్రీలు పెట్టేందుకు రెడీ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం.*ఏకంగా...
హైదరాబాద్: పంచాయతీరాజ్ చట్టం-2018లో నిర్దేశించిన విధులే నిర్వహించాలని, గ్రామసభ తీర్మానాలను అమలు చేయాలని, సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని ప్రభుత్వం ప్రత్యేకాధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ముగియగా… ఎన్నికలు నిర్వహించే వరకు వారి స్థానంలో విధులు నిర్వర్తించేందుకు రాష్ట్రంలోని 12,770 గ్రామపంచాయతీల్లో...
ఫిబ్రవరి 8 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. హైదరాబాద్ ఫిబ్రవరి 03: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ నెల 8 తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్టు చెబుతున్నారు.దీనికి సంబంధించి రేపు కేబినేట్ సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశంలో బడ్జెట్ పై చర్చించనున్నారు...