Category: వికారాబాద్

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కూతురితో సహా ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్య

జ్ఞానతెలంగాణ,వికారాబాద్ ప్రతినిధి,నవంబర్ 2: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం ఉదయం ఘోర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా వేపురి యాదయ్య అనే వ్యక్తి తన భార్య అలివేలు (31), ఇద్దరు కూతుళ్లు అపర్ణ (13), శ్రావణి (10), అలాగే వదిన హనుమమ్మ...

రూ.2 వేల కోసం హత్య.. రెండేళ్ల తర్వాత దొరికిన హంతకుడు

రూ.2 వేల కోసం హత్య.. రెండేళ్ల తర్వాత దొరికిన హంతకుడుతెలంగాణ : అప్పుగా తీసుకున్న రూ.2 వేలు తిరిగి ఇవ్వమని అడిగినందుకు రవి అనే వ్యక్తిని కత్తితో దాడి చేసి చంపాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరగ్గా.. ఈ కేసులో నిందితుడు బాలాజీ రెండేళ్ల తర్వాత...

వికారాబాద్ లో NCC యూనిట్ ను ఏర్పాటు చేయండి

– కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ.. సంజయ్ సేత్ కు చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి. జ్ఞానతెలంగాణ,వికారాబాద్ ప్రతినిధి : చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో NCC యూనిట్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ ఈరోజు...

ప్రధానోపాధ్యాయులు రాములు సార్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి

నవాబ్ పేట్ పాఠశాలలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు సార్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను...

మహిళ పట్ల దుర్భాషలాడిన నవాబ్ పెట్ ఎస్ ఐ అరుణ్ కుమార్ గౌడ్

మహిళ పట్ల దుర్భాషలాడిన నవాబ్ పెట్ ఎస్ ఐ అరుణ్ కుమార్ గౌడ్ న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళ పట్ల దుర్భాషలాడిన నవపేట్ ఎస్ ఐ అరుణ్ కుమార్ గౌడ్ పైన చర్యలు తీసుకోవాలలిడి.ఎస్.పి కి ఫిర్యాదు చేసిన బాధిత మహిళ ,...

టైక్వాండో లో సత్తాచాటిన సంజీవ్ కుమార్ ను అభినందించిన తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్

జ్ఞాన తెలంగాణ,వికారాబాద్,జనవరి 04 : ఈరోజు వికారాబాద్ పట్టణ కేంద్రంలోని వియత్నం 2024 ఆసియా ఓపెన్ పోలీస్ టైఖండో ఛాంపియన్షిప్లో మన భారతదేశం తరఫున పాల్గొని మూడో స్థానంలో నిలిచిన వికారాబాద్ జిల్లా, పరిగి మండలం, సోమన్ గుర్తి గ్రామానికి చెందిన దుద్యాల చెన్నయ్య, మంజుల కుమారుడు...

బాలిక ఆత్మహత్య

బాలిక ఆత్మహత్య జ్ఞాన తెలంగాణ, వికారాబాద్: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టెంపల్లి గ్రామంలో విషాదం ఇంట్లో ఉరి వేసుకొని 6వ తరగతి విద్యార్థి శ్రీవాణి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే చిట్టెంపల్లి గ్రామానికి చెందిన ధన్నరం శ్రీవాణి (14) అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 6వ...

వికారాబాద్ రైల్వే జంక్షన్ అభివృద్ధి పనులకు రేపు ప్రధాని శంకుస్థాపన.

వికారాబాద్ రైల్వే జంక్షన్ అభివృద్ధి పనులకు రేపు ప్రధాని శంకుస్థాపన. వికారాబాద్ ఫిబ్రవరి 25:అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ది పథకంలో భాగంగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో అభివృద్ది పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన 15...

Translate »