Category: సంగారెడ్డి

శ్రీ ఈశ్వర మార్కండేయ దేవాలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం

జ్ఞాన తెలంగాణ,సంగారెడ్డి జిల్లా ప్రతినిధి : పవిత్రమైన దేవాలయంలో సేవభావంతో పనిచేయాలని టీజీ ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు.పట్టణ పరిధిలోని శ్రీ ఈశ్వర మార్కండేయ దేవాలయ పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్...

శని అమావాస్యకు సర్వం సిద్ధం

జ్ఞాన తెలంగాణ,సంగారెడ్డి, కొండాపూర్,ఆగస్ట్ 21 : ఈ ఆగస్టు నెల శ్రావణమాసం చివరి రోజు శనివారం అమావాస్య కలిసి రావడంతో శని అమావాస్య పూజలకు మాదాపూర్ లోని శనీశ్వరాలయం ముస్తాబు చేశామని ప్రధాన అర్చకులు పరమేశ్వర స్వామి ఓ ప్రకటనలో తెలిపారు.ఈనెల 23వ తేదీన శనివారం అమావాస్య...

జీవితకాల జ్ఞాపకాల అద్దం ఫోటోగ్రఫీ

జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి ప్రతినిధి,ఆగస్టు 19 : మన జీవితంలోని మధుర జ్ఞాపకాలను ఎప్పటికీ భద్రపరిచేది ఫోటోగ్రఫీ మాత్రమేనని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సంగారెడ్డి కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా ఎస్పీ...

సంగారెడ్డి జిల్లాలో అక్రమ మైనింగ్ నిర్వహణపైన చర్యలు తీసుకోవాలి

జ్ఞాన తెలంగాణ,సంగారెడ్డి ఆగస్టు 19 :హైదరాబాద్ లో డాక్టర్ వివేక్ వెంకటస్వామి రాష్ట్ర కార్మిక ఉపాధి మరియు మైనింగ్ శాఖ మంత్రివర్యులను కలిసిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ సంచుల కలిసి జిల్లాలో అక్రమ...

సంగారెడ్డిలో పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి దామోదర్

జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 18: వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి పురస్కరించుకొని సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన నూతన విగ్రహాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ టెక్నాలజీ శాఖ...

క్షణం క్షణం..భయం భయం

క్షణం క్షణం..భయం భయం జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి,స్మార్ట్ ఎడిషన్ (ఆగష్టు 12): కొండాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో ఓ ఇంటి పైనుంచి 11 కెవి విద్యుత్ వైర్లు పోవడంతో వర్షాలు పడినప్పుడు బిల్డింగ్ కు ఎర్తింగ్ వస్తున్నట్లు బాధితులు తెలిపారు. ఇల్లు నిర్మాణం చేసినప్పటి నుంచి విద్యుత్ స్తంభాన్ని...

భారత మూల వాసుల ఫోరం కొండాపూర్ మండల ఉపాధ్యక్షునిగా యం నవీన్

జ్ఞానతెలంగాణ,కొండాపూర్ : భారత ములవాసుల ఫోరం(ఎన్ఎఫ్ఐ) కొండాపూర్ మండల ఉపాధ్యక్షునిగా యం నవీన్ ను నియమిస్తూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బత్తుల విక్రమ్ గారు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ దేశంలోని ములవాసుల అభివృద్ధి, వారి సంస్కృతిని కాపాడుకోవడం కోసం కృషి చేస్తుందని...

సీఎం కళ్లతెరుచుకొని బాధితులకు న్యాయం చేయండి

సీఎం కళ్లతెరుచుకొని బాధితులకు న్యాయం చేయండి – ప్రమాదం జరిగి నెల రోజులు – మృతదేహాలు ఇవ్వకపోవడం – ఎక్స్ గ్రేషియా,డెత్ సర్టిఫికెట్లు అందకపోవడం పై మండిపాటు – సీఎం ప్రకటించిన కోటి రూపాయలు ఏమయ్యాయి – అంతిమ సంస్కారాలు జరిపేందుకు శవాలు కూడా ఇవ్వని దుస్థితి...

పాశమైలారంలో మరో అగ్నిప్రమాదం

పాశమైలారంలో మరో అగ్నిప్రమాదం జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలో మరోసారి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పటికే సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదం నుంచి పూర్తిగా తేరుకోకముందే, తాజాగా మరో ప్రమాదం సంభవించడంతో స్థానికులు, కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం ఉదయం పాశమైలారంలోని ఎన్‌వీరో...

NIF రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా దాసోజు లలిత

జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి : నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ (భారత మూల వాసుల ఫోరమ్ ) తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా దాసోజు లలిత గారికి హైదరాబాద్ కార్యాలయం లో నియామక పత్రాన్నీ అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా జాతీయ నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ అధ్యక్షులు బీరయ్య యాదవ్. మాట్లాడుతూ...

Translate »