Category: సంగారెడ్డి

ఘనంగా సంత్ గాడ్గే బాబా వర్ధంతి

జ్ఞానతెలంగాణ, ఝరాసంగం డిసెంబర్ 20 :ఝరసంగం మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ భారత్ పితామహుడు, సంఘ సంస్కర్త సంత్ గాడ్గే బాబా 69 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇట్టి కార్యక్రమంలో రజక సంఘం నాయకులు మాట్లాడుతూ...

సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులకు సన్మానం చేసిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు

జ్ఞానతెలంగాణ ఝరాసంగం డిసెంబర్ 20ఝరాసంగం మండలం తుమ్మనపల్లి గ్రామపంచాయతీకి ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్‌గా విజయం సాధించిన నేపథ్యంలో శనివారం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు గారి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మాన కార్యక్రమం...

రామచంద్రపురంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

జ్ఞాన తెలంగాణ,రామచెంద్రాపురం : పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం పట్టణంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బహుజన్ సమాజ్ పార్టీ రామచంద్రపురం సెక్టార్ ఇంచార్జ్ బాలరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యాంగ మహత్తును ప్రజలకు చేర్చే దిశగా పిలుపునిచ్చారు....


జహీరాబాద్‌లో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

జహీరాబాద్ పట్టణంలో మాజి ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కాందెం నరసింలు మరియు కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు మొహమ్మద్ ఇనాయత్ అలీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి...

భారతదేశ ఉక్కు మహిళ ఇందిరాగాంధీ

_ సంక్షేమం,అభివృద్ధికి మారుపేరు ఇందిర పాలన.._ ఇందిరా గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన.._ నీలం మధు ముదిరాజ్.. పటాన్ చెరు, నవంబర్ 19 (జ్ఞాన తెలంగాణ): తన పరిపాలన దక్షతతో భారత దేశ ఉక్కుమహిళగా పేరుగాంచిన వీరవనిత మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ అని...

బాంబే కాలనీ,ఎల్.ఐ.జి లో కార్పొరేటర్ బస్తీ దర్శన్…

రామచంద్రపురం,నవంబర్ 18 (జ్ఞాన తెలంగాణ) : భారతీ నగర్ డివిజన్ పరిధిలో బస్తీ దర్శన్ కార్యక్రమం భాగంగా కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, బిఆర్ఎస్ పటాన్ చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి మంగళవారం ఎల్‌.ఐ.జి,బాంబే కాలనీలను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగంతో కలిసి సందర్శించారు.ఎల్‌.ఐ.జి కాలనీలో జరుగుతున్న కంపౌండ్...

శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో…. _రాజ్యశ్యామల దేవి హోమం

అమీన్ పూర్,నవంబర్ 18( జ్ఞాన తెలంగాణ) :సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మంగళవారం భక్తి శ్రద్ధల నడుమ శ్రీ రాజ్యశ్యామల దేవి హోమం నిర్వహించారు.వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య హోమం ఘనంగా కొనసాగింది. ఆలయ ప్రాంగణంలో...

ప్రజల సౌకర్యార్థం ఐదు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు..

ప్రజల సౌకర్యార్థం ఐదు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు.. పటాన్ చెరు,నవంబర్ 18(జ్ఞాన తెలంగాణ) : మదినగూడ నుండి సంగారెడ్డి వరకు చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ప్రజల సౌకర్యార్థం పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం డివిజన్,పటాన్ చెరు డివిజన్లో పరిధిలో ఐదు ఫుట్ ఓవర్...

పదవులు మారినా… స్నేహం మారదు

జ్ఞాన తెలంగాణ, సంగారెడ్డి, కొండాపూర్, నవంబర్ 16 :సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం ముని దేవుని పల్లి గ్రామానికి చెందిన డప్పు యాదయ్య కూతురి వివాహానికి చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య హాజరై ఆనందం వ్యక్తం చేశారు.20 ఏళ్ల క్రితం జిల్లాలు వేరు అయినా ఒకేసారి ఎంపీపీగా...

భార్యపై అనుమానంతో బ్యాట్ తో కొట్టి చంపిన భర్త

అమీన్ పూర్, నవంబర్ 9( జ్ఞాన తెలంగాణ) :భార్య పై అనుమానంతో భర్త భార్యను హత్య చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం చేసుకుంది.అమీన్ పూర్ సీఐ నరేష్ అందించిన సమాచారం ప్రకారం కేఎస్ఆర్ కాలనీ లో నివాసముండే భార్యాభర్తలు కృష్ణవేణి...

Translate »