చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి
జ్ఞాన తెలంగాణ,బాన్సువాడ ప్రతినిధి : నసురుల్లాబాద్ మండలం దుర్కి శివారులో సోమవారం నీరు ప్రవహించేలా ఏర్పాటు చేసిన పైపులో ఇరుక్కొని వ్యక్తి మృతి చెందిన ఘటన నసురుల్లాబాద్ మండలం దుర్కి మాధర్నా చెరువు శివారులో చోటుచేసుకుంది. దేశాయిపేట గ్రామానికి చెందిన గుడిసె రాజు ( 28 )...