రెండు సార్లు పాలాభి శాఖం చేసిన ఫలితం లేక పోవడం వలనే నిరాహార దీక్ష చేస్తున్నా
ములుగు/ఏటూరునాగారం ఆగస్టు 16(జ్ఞాన తెలంగాణ)ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రం లో రెవిన్యూ డివిజన్ సాధన సమితి వ్యవస్థాపకులు డా జాడి రామరాజు నేత మాట్లాడుతూ. నాటి ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకురాలు గా ఉత్తరం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేఖం చేసినారు కానీ ఫలితం రాలేదు అధికారం...