Category: ఖమ్మం

బాలికపై సామూహిక లైంగిక దాడి

జ్ఞానతెలంగాణ,ఖమ్మం ప్రతినిధి,నవంబర్ 02: ఖమ్మం జిల్లాలో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. ఒంటరిగా వెళ్తున్న ఓ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరు 16 ఏళ్ల బాలురు కాగా, మరొకరు 18 ఏళ్ల యువకుడు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో శుక్రవారం...

సిపిఎం నేత సామినేని రామారావు హత్య,కమిషనర్ సునీల్ దత్ పరిశీలన

జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా,మధిర ప్రతినిధి,అక్టోబర్ 31: ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గ పరిధిలో చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సిపిఎం రైతు సంఘం నేత, మాజీ సర్పంచ్ సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి...

రామారావు హత్య పై భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం, అక్టోబర్ 31: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సీపీఎం సీనియర్ నాయకుడు సామినేని రామారావు రాజకీయ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్క...

మద్దివారిగూడెం నుండి డాక్య తండా రాకపోకల బందు

జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా,ప్రతినిధి, అక్టోబర్ 29: ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం డాక్య తండా నుండి మద్దివారిగూడెం పోయే మార్గం మధ్యలో చెరువు కలుగు పడడంతో మద్దివారిగూడెం కి దామద్దివారిగూడెం కి డాక్య తండా కు రాకపోకల నిలిచిపోయాయికే తండాకి రాకపోకల నిలిచిపోయాయి వల్ల...

దానవాయిగూడెం ప్రజల సమస్యలను తీర్చడమే నా ఎజెండా : దామల రవి

జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా,ప్రతినిధి, అక్టోబర్ 29: ఖమ్మం మున్నేరు కరకట్ట నిర్మాణం కారణంగా నిర్మాణానికి సంబంధించిన బారి వాహనాలు దానవైగూడెం ప్రధాన రహదారీ గుండా తిరగడం వలన రోడ్డు గుంతలు పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున విషయం తెలుసుకొని స్థానికంగా ఉన్న అన్ని పార్టీలు...

రైల్వే ఆస్తుల రక్షణ మరియు ప్రయాణికుల భద్రతే ఆర్‌పీఎఫ్ యొక్క ప్రధాన లక్ష్యం: డివిజనల్ కమిషనర్ శ్రీ ఎ. నవీన్ కుమార్

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా, ప్రతినిధి, అక్టోబర్ 03: ఖమ్మం జిల్లా ఆర్‌పీఎఫ్ సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ కమిషనర్ శ్రీ ఎ.నవీన్ కుమార్ గారు ఖమ్మం ఆర్‌పీఎఫ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన కార్యాలయం, బారక్‌లను పరిశీలించి నేర కేసులు మరియు సిబ్బంది అంశాలను సమీక్షించారు.ఆయన అధికారులు...

శ్రీశ్రీశ్రీ దక్ష ప్రజాపతి శాలివాహన సొసైటీ ఆధ్వర్యంలో ఘన సత్కారం : లక్ష్మీ సాహితి, ఉపేందర్

జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా, ప్రతినిధి,సెప్టెంబర్ 30: ఖమ్మం జిల్లా శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ ఖమ్మం జిల్లా కమిటీ వారి ఆధ్వర్యంలో కుమారి సంగెపు లక్ష్మీసాహితి మరియు శ్రీ పోనుగోటి ఉపేందర్ గారికి సత్కారం, నిర్వహించారు,ఇటీవల ప్రభుత్వ నిర్వహించిన గ్రూపు 1,2 పరీక్షలలో ఉత్తీర్ణులై గ్రూపు వన్...

DARE కళాశాలలో ఏఐ,రోబోటిక్స్ &ఇంటెలిజెంట్ ప్రాసెస్ ఆటోమేషన్ పై సెమినార్

జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా, ప్రతినిధి, సెప్టెంబర్ 13:ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలం, దరిపల్లి అనంత రాములు ఇంజనీరింగ్ కళాశాలలో ఏఐ, రోబోటిక్స్ మరియు ఇంటెలిజెంట్ ప్రాసెస్ ఆటోమేషన్ అంశంపై ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఏఐ నిపుణుడు బి. సతీష్ కుమార్...

బాల బాలికల కోసం ప్రత్యేక ఆధార్ సెంటర్ ఏర్పాటు : ఖమ్మం అర్బన్ MEO శైలజ

బాల బాలికల కోసం ప్రత్యేక ఆధార్ సెంటర్ ఏర్పాటు : ఖమ్మం అర్బన్ MEO శైలజ జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా, ప్రతినిధి, ఆగస్టు 21:బాల బాలికల కోసం జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆధార్ అప్డేట్, నూతన ఆధార్ కార్డు, ఏర్పాటుకు ప్రత్యేక క్యాంపుల ఏర్పాటు చేశారు ,...

ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిన పంచాయతీ సెక్రెటరీ: కోట సునీత సస్పెండ్

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా, ప్రతినిధి, ఆగస్టు 21: ఖమ్మం జిల్లా వైరా మండలం లో గొల్లపూడి గ్రామపంచాయతీ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నది అని గ్రామ ప్రజల ఆరోపించడంతో కలెక్టర్ సీరియస్ గా దర్యాప్తు చేపట్టారు దర్యాప్తులో రికార్డును పరిశీలించగా 6,66,000/- లక్షల రూపాయలు దుర్వినిగా చేశారని...

Translate »