ఖమ్మంలో భార్యను గొంతు కోసి హతమార్చిన భర్త
జ్ఞానతెలంగాణ,ఖమ్మం ప్రతినిధి:ఖమ్మం నగరంలో భార్యను భర్త క్రూరంగా గొంతు కోసి హతమార్చిన దారుణం వెలుగుచూసింది. కొత్త పురపాలక సంఘం వద్ద లయన్స్ సంఘం పక్కనున్న సన్నగల్లీలో భాస్కర్ అనే వ్యక్తి కఠిన హత్యకి పాల్పడటం ప్రాంతంలో భయాందోళనకు కారణమైంది. ముందుగా తన కుమార్తెను చంపేందుకు కత్తితో దాడికి...
